రామ్ చరణ్ భార్య ఉపాసన ఇటీవల ఓ మీడియాకి ఇంటర్ వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్ వ్యూలో ఉపాసన తమ డ్రీమ్ హౌస్ గురించి ప్రస్తావించింది. తమకంటూ ప్రత్యేకంగా ఓ సొంత ఇంటిని నిర్మించుకుంటున్నామని తెలిపింది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో చెర్రీ, ఉపాసనల డ్రీమ్ హౌస్ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాం చరణ్, ఉపాసన త్వరలోనే వేరే కాపురం పెట్టనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
CLICKHERE : జబర్దస్త్ నరేష్ వయసు ఎంత?
CLICKHERE : స్నానం చేసే నీటిలో దీనిని ఓ రెండు చెంచాలు కలిపి చూడండి.. మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి
CLICKHERE : కొబ్బరి నీళ్లను రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రస్తుతం చిరు ఇంట్లోనే ఉంటున్న చెర్రీ, ఉపాసన త్వరలోనే వారి డ్రీమ్ హౌస్ కి షిఫ్ట్ అవనున్నారని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారని సమచారం. ఆ డ్రీమ్ హౌస్ లో చెర్రీ, ఉపాసన ఆనందంగా ఉండడానికి కావాల్సిన అన్ని వసతులను ఏర్పరచుకుంటున్నారని, అందుకోసం దాదాపు 80కోట్ల రూపాయలను ఖర్చు చేశారని మెగా కాంపౌండ్ చెబుతోంది.
CLICKHERE : తినే పదార్థాలను న్యూస్ పేపర్లో చుడుతున్నారా బీ కేర్ ఫుల్.. ఎందుకంటే..!!
హైదారాబాద్ లోనే నిర్మితం అవుతున్న ఆ ఇంటిని వాస్తు రీత్యా నిర్మిస్తున్నారని, అందులో జిమ్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ వంటి కూడా ఉన్నాయని తెలుస్తోంది. అత్యంత సుందరంగా నిర్మిస్తున్న ఆ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత పిల్లల గురించి ప్లాన్ చేస్తారట చెర్రీ దంపతులు.
CLICKHERE : తినే పదార్థాలను న్యూస్ పేపర్లో చుడుతున్నారా బీ కేర్ ఫుల్.. ఎందుకంటే..!!