చైతు పెళ్లికి మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరు ?

అక్కినేని నాగచైతన్య-సమంత వివాహానికి  గ్రీన్ సిగ్నల్ రావడం వెనుక నాగార్జున ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ అతని తల్లి నుండి సపోర్ట్ వచ్చాకే తన ప్రేమకు ఓకే చెప్పాడట. ఇదే విషయం సమంతకు కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.  తన తల్లి ఓకే చెప్పాక ఇక తనకు భయం లేదని అనుకున్నాడట. 

CLICKHERE : తెల్లజుట్టు నల్లగా మారాలంటే....ఏమి చేయాలో తెలుసా
అయితే తండ్రి  నాగ్ ను ఒప్పించేందుకు మాత్రం కొంచెం ఎత్తులు వేశాడని సమాచారం. అయితే నాగచైతన్యకు తండ్రితో కంటే తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉంది. తన  చదువు పూర్తయ్యే వరకు తల్లే లోకంగా పెరిగాడు. కేవలం రామానాయుడు ఇంటికి, నాగచైతన్య ఇంటికి వచ్చి పోవడమే కానీ తనకు తల్లే అన్నీ అని చెప్పుతూ ఉంటాడు. 




అందుకే తన తల్లి లక్ష్మీ ఒప్పుకున్నాక అదే విషయం నాగార్జునకు చెప్పి ఒప్పించాడట. తన పెళ్లి కానీ వ్యక్తిగత విషయం ఏదైనా కానీ తల్లికి చెప్పకుండా నాగ చైతన్య చేయడట.  కేవలం చైతూ కెరీర్ విషయం మాత్రమే  నాగార్జున చూసుకుంటాడు. 


తనకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మే లోకంగా బతికిన నాగచైతన్య.. పెళ్లిలోనే ఆమెకే బాధ్యత అప్పజెప్పాడట. 1990 నుండి నాగార్జునతో కానీ, అతని ఫ్యామిలీతో కానీ ఎలాంటి రిలేషన్ మెయింటెయిన్ చేయటం లేదు చైతూ తల్లి లక్ష్మీ . కానీ తన కొడుకు వెళ్తానంటే మాత్రం వద్దని చెప్పలేదు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top